2 C
India
Friday, April 19, 2024
Home Tags Maari 2

Tag: Maari 2

స్వీట్ సర్ప్రైజ్.. వరుసగా మూడు సినిమాలు !

సాయిపల్లవి మూడు సినిమాలు ఏక వరుసలో బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయనే సంతోషంలో  ఉంది. ఆమె నటించిన మూడుసినిమాలు ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాయి. కరోనా లాక్‌ డౌన్‌...

ఆ పరీక్ష ముందే రాసి ఉంటే.. ఏదో విధంగా ఉపయోగపడేదాన్ని!

‘‘ఈ సమయంలో నా డాక్టర్‌ చదువు ఉపయోగపడలేదే అని చాలా బాధపడ్డాను" అని అంటోంది సాయి పల్లవి. "కోవిడ్‌ నుంచి మనల్ని రక్షించడానికి చాలామంది శ్రమిస్తున్నారు. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు ’’అని...

అలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయి!

'ఫిదా' లో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను .. ఆ సన్నివేశానికి అది అవసరం. ఆ సినిమాలో అలా వేసుకున్నానని అలా మరో సినిమాలో కనిపించడం కుదరదు. అలా చేయాలని...

అది చదువుకునే రోజుల నుండే అలవాటైంది!

"జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం .అయితే వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  సాయిపల్లవి. ఏదైనా జరగాలని...

`దంగల్`.. ‘కేజిఎఫ్’.. ‘రౌడీ బేబీ’ రికార్డులు

రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవితకథ ఆధారంగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన `దంగల్` చిత్రం భారత్‌లోనూ..చైనాలోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా ఆమిర్ ఖాన్ నటించిన...

ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ

'విరాట పర్వం' అనే సినిమాను సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో చేస్తోంది. ఈ సినిమాకు 'నీది నాది ఒకే కథ' ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు....

అక్కడ ఆమెకు మరో అవకాశం లేదు !

సాయిపల్లవి తమిళంలో వచ్చిన కొన్ని అవకాశాలను తిరస్కరించినట్లు ప్రచారం జోరందుకుందప్పట్లో. కథ కొత్తగా ఉండాలి. పాత్ర నాకు నచ్చాలి లాంటి కండిషన్లతో సాయిపల్లవి కోలీవుడ్‌ ఎంట్రీ ఆలస్యం అయిందనే విమర్శలు కూడా వచ్చాయి....

ఆశించిన పాత్ర‌లు రాక‌పోతే ఏ క్ష‌ణ‌మైనా త‌ప్పుకుంటా !

'' నేను ఓ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిదాన్నీ మరిచిపోయి ఖాళీగా సెట్స్‌పైకి వెళతా. నా చుట్టూ ఏం జరుగుతుంది. నన్ను ఎవరు చూస్తున్నారన్న విషయాలను పట్టించుకోను. నేను, నేను చేయాల్సిన పాత్ర...

వాటిని వాడితే అందం మెరుగవుతుందా ?

"అలంకరణ సాధనాల ప్రకటనల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నటించన"ని చెప్పింది సాయిపల్లవి. మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో నటిగా ప్రవేశించిన సాయిపల్లవి... ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోకి వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో విజయాలతో...

ఎక్కడ మొదలైందో.. అక్కడికే వచ్చాను !

‘భానుమతి ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అని ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి చేసిన అల్లరికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ అంతకంటే ముందే మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యింది...