Tag: మైత్రి మూవీ మేకర్స్
పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ప్రారంభం !
పంజా వైష్ణవ్ తేజ్... హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి...
రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నవంబర్ 16న
రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ...
నాగ చైతన్య ‘ సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి వి ఎం...
మూడు భిన్నమైన గెటప్స్ లో రవితేజ ఫస్ట్ లుక్
'అమర్ అక్బర్ ఆంటోనీ'... ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రవితేజ, ఇలియానా ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్...