Tag: bhavya creations
నితిన్..చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ చిత్రం ‘చెక్’
నితిన్ కధానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'చెక్' అనే పేరు పెట్టారు.ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ' చెక్ ' టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ-''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది .ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది'' అని చెప్పారు.
నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. చంద్రశేఖర్ యేలేటిమేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నెల 12 నుంచినెలాఖరువరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది'' అని తెలిపారు.
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి చిత్రం ప్రారంభం!
'యూత్ స్టార్' నితిన్ హీరోగా, అభిరుచి గల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో...
సెప్టెంబర్ 1న బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల ‘పైసా వసూల్’
‘తమ్ముడూ... నేను జంగిల్ బుక్ సినిమా చూడల . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’...
‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్ ఎవ్రీవన్'...అంటూ డైలాగులతో,
'మావా.....
సెప్టెంబర్ 1న బాలకృష్ణ–పూరి ‘పైసా వసూల్’
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘పైసా వసూల్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన...
థ్రిల్లింగ్ అంశాలతో జులై 14 న ‘శమంతక మణి’
నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో రూపొందుతున్న 'శమంతక మణి' చిత్రం జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది. 'భలే మంచి...
జులై 14న ‘శమంతకమణి’
భవ్య క్రియేషన్స్ పతా కంపై రూపొందుతున్న చిత్రం ‘శమం తకమణి’. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, డా.రాజేంద్రప్రసాద్, ఇంద్రజ, చాందిని చౌదరి, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న...