Tag: ‘Baahubali’
ఆర్టిస్ట్కి కెరీర్లో గ్యాప్ తప్ప ముగింపు ఉండదు!
తమన్నా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. బాలీవుడ్లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది.దీంతో బాలీవుడ్లో తమన్నా కెరీర్ ముగిసిపోయిందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీటికి తమన్నా...
అనుభవం గడించా..ఆలోచనల్లోనూ పరిణితి వచ్చింది!
'ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని తమన్నా అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. నా కెరీర్లో ఇన్నేండ్లు సినీ పరిశ్రమలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు....
కొన్నాళ్లుగా నా ఇష్టాలేవీ చెల్లుబాటు కావడం లేదు!
"హర్రర్ సినిమాలకు నేనే మంచి ఛాయిస్" అని అందరూ అనుకుంటుంటారు. నిజానికి ఆ సినిమాలంటే నాకు చాలా భయం...అని అంటోంది అనుష్క. "నాకు సీరియస్ గా సాగే సినిమాలు, ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలంటే...
నాని విడుదల చేసిన అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. క్రితి ప్రసాద్...
అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ `నిశ్శబ్దం` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సూపర్హిట్ చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన...
వీరి డిమాండ్ మరీ ఎక్కువయ్యిందట!
ఓ మీడియం సినిమాలో నటించేందుకు భారీ స్థాయిలో పూజా హెగ్డే డిమాండ్ చేయడంతో షాకయ్యారట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో...
దేశంలోనే నన్ను తెలియనివారు లేరు!
తమన్నాప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో నటిస్తోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. "తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు . అన్ని భాషల్లోనూ నటించా.. ఇండియాలోనే నన్ను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం...
ప్రాధాన్యత పెరిగే కొద్దీ ఆ తేడా తగ్గుతోంది!
"హీరో, హీరోయిన్ల మధ్య రెమ్యునరేషన్ తేడా... మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాలంతో పాటు ఇదంతా మారుతూ వస్తోంది"... అని అంటోంది తమన్నా. "సహజంగానే సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్య ప్రపంచం. హీరోలకు...
నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటా!
"అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను"... అని అంటోంది తమన్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి....
మణిరత్నం కన్నా…’పారితోషికమే’ మిన్న!
"సైలెన్స్" అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న అనుష్క షెట్టి ..." చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ " అంటోందట. 'అరుంధతి' ,'రుద్రమదేవి', 'బాహుబలి' నటిగా అనుష్క ను అగ్రస్థాయిలో కూర్చోబెట్టాయి....