1.7 C
India
Wednesday, April 24, 2024
Home Tags Si3

Tag: Si3

ఎప్పుడు పిలుపొస్తే.. అప్పుడు షూటింగ్‌కి  వెళ్లాల్సిందే! 

కమల్‌హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ శ్రుతీహాసన్‌ తండ్రి బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించకుండా స్వశక్తితో ఎదుగుతున్న నటి. మొదటి నుంచి ఆమె అలానే ముందుకెళ్తున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు... "నా ఖర్చులు భరించాలంటే నేను...

అతనితో అవకాశం వస్తే.. పారితోషికాన్ని పట్టించుకోను !

శృతి హాసన్.. మూడేళ్ళు గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. రవితేజ  'క్రాక్' లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది....

ఇమేజ్ దెబ్బ తింటుందని ఆమె భయం!

ప్రయోగాత్మక, మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచి, అగ్ర హీరోలకు దీటుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయిక అనుష్క. తన వైభవం వెండి తెరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో.....

నాకు నిజమైన పరీక్షగా నిలిచింది ఈ పాత్ర!

రెగ్యులర్ సినిమాలు, గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే అవకాశం లభిస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది శృతిహాసన్‌. ఆమె నటించిన తాజా చిత్రం ‘యారా’ ఓటీటీ ద్వారా ఈ నెల 30న ప్రేక్షకుల...

ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది!

"స్వీయ సాంగత్యాన్ని నేను ఇష్టపడతా. ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు.. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును అలవర్చింది"... అని అంటోంది శృతిహాసన్. ఒంటరితనం తనకు అలవాటేనని, ఏకాంతంగా గడపడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని అంటోంది...

ఇక జన్మలో ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నా!

శ్రుతీ హాసన్ వ్యక్తిగత కారణాలతో రెండేళ్లు వెండితెరకు దూరమై ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.మనసులోని మాటను ధైర్యంగా బయటకు చెప్పే శ్రుతి... ఇటీవల తన తాగుడు అలవాటు గురించి చెప్పిన సంగతి...

ఇది కూడా మనల్ని ఏకం చేయకపోతే.. ఇంకేం చేస్తుంది?

‘‘వైరస్‌కి ఎలాంటి వివక్ష ఉండదు. అందరిపైనా సమానంగా దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఒకరి పై ఒకరు ప్రేమ, దయ చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమస్య కూడా మనల్ని ఏకం చేయకపోతే...

ఇప్పుడు చాలా స్వేచ్ఛగా నా జర్నీ సాగుతుంది!

'ఈ సారి పుట్టిన రోజుకి చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే డాన్స్‌ చేశా. ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చేవే. నేనెప్పుడూ...

అందరిలో ఉన్నతమైన ఆలోచనలు..ఆచరణ వెతుకుతా!

‘‘2019 లో నేనొకటి తెలుసుకున్నాను. మనం చిక్కుల్లో పడబోతున్నప్పుడు దైవదూతలు గమనించి, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు’’ అని .....

మణిరత్నం కన్నా…’పారితోషికమే’ మిన్న!

"సైలెన్స్‌" అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న అనుష్క షెట్టి ..." చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ " అంటోందట. 'అరుంధతి' ,'రుద్రమదేవి', 'బాహుబలి' నటిగా అనుష్క ను అగ్రస్థాయిలో కూర్చోబెట్టాయి....